top of page

తల్లికి వందనం పథకానికి తమ పిల్లలు ఎలిజిబుల్ అయినప్పటికీ లిస్టులో వారి పేర్లు లేని పిల్లల తల్లిదండ్రులు ఏం చేయాలి?


తల్లికి వందనం పథకానికి Ineligible గా చూపబడ్డ పిల్లలపై వచ్చిన Grievances పరిష్కారానికి సంబంధించి అత్యంత ముఖ్యమైన సూచనలు


మీ పరిధిలోని అందరూ DA/WEDPS లకు


🔸 తల్లికి వందనం పథకానికి సంబంధించిన Eligible/Ineligible లిస్టులు ఇప్పటికే గ్రామ/వార్డు సచివాలయాలలో గల నోటీస్ బోర్డు నందు ప్రదర్శించబడ్డాయి.


🔸 ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లలు Eligible అయినప్పటికీ లిస్టులో పేర్లు లేవని సచివాలయానికి వస్తే, ఆ DA/WEDPS లు వెంటనే NBM లాగిన్ ద్వారా SERVICE REQUEST లో Grievance Raise చేయాలి ఇందుకోసం ప్రత్యేకంగా ఆప్షన్ ఎనేబుల్ చేయబడింది


🔸 ఏదైనా సాంకేతిక కారణాల వల్ల Online లో వారు Ineligible గా చూపబడ్డట్లయితే, ఆ విషయాన్ని తప్పనిసరిగా Offline (Manual) Register లో స్పష్టంగా నమోదు చేయాలి


🔸 Grievance Raise చేసిన తర్వాత 6 Step Validation లో Eligible నిర్ధారణకు గల కారణాలు చూపబడతాయి. ఆ కారణాలను పరిశీలించి, దరఖాస్తును Submit చేయాలి.


Grievance Raise చేయు విధానం👇🏻


➡️ NBM Portal → Login → Create Grievance

→ Name of the Scheme → Select: Talliki Vandanam (FY 2025-26)

→ Type of Grievance → 6 Step Validation Parameters


6 Step Validation Parametersలోని 2 ముఖ్యమైన కేటగిరీలకు సంబంధించిన Workflow👇🏻


1️⃣ RTA (4 Wheeler Related):


District Transport Officer Login → Approval


2️⃣ Income Tax Issues:


VRO → MRO → RDO → JC → Approval



మిగిలిన Parameters అనగా EPDCL ,LAND.., వంటి ఇతరత్రా గ్రీవెన్స్ లకు ఆయా లబ్ధిదారులు తప్పనిసరిగా వారి సచివాలయాల నందు APSEVA పోర్టల్ ద్వారా Service Request Raise చేసుకోవాలి.


🔸 తల్లికి వందనం పథకానికి సంబంధించి ఖచ్చితంగా Online or Offline గ్రీవెన్స్ Register చేయకుండా ఏ ఒక్క Citizen ను కూడా వెనక్కి పంపకూడదు.



apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page