top of page

MDM NEW MENU

MDM NEW MENU


విద్యార్థులకు పోషకవిలువలతో కూడిన భోజనం


ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

సర్కారు బడుల్లో 21.11.2022 నుండి కొత్త మెనూ అమలుకానుంది.


విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ' గోరుముద్ద ' ను ప్రభుత్వం వడ్డించనుంది. ఈ మేరకు పాఠశాల విద్యా విభాగం మిడ్‌ డే మీల్స్‌ డైరెక్టర్‌ ఉత్తర్వు లు జారీ చేశారు. విద్యార్థినీ, విద్యార్థులకు పోషకాహారంతో కూడిన మెనూను పక్కాగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

మెనూ అమలు ఇలా..


సోమవారం : ప్రస్తుత మెనూ: అన్నం, పప్పుచారు, కోడిగుడ్డుకూర, చిక్కీ


కొత్తమెనూ : హాట్‌పొంగల్, ఉడికించిన కోడిగుడ్డు/ కూరగాయల పులావ్, కోడిగుడ్డుకూర, చిక్కీ


మంగళవారం : ప్రస్తుతం: చింతపండు/నిమ్మకాయ పులిహోర,టమాట పప్పు, ఉడికించిన కోడిగుడ్డు


కొత్తమెనూ: చింతపడు/నిమ్మకాయ పులిహోరా, టమాట పచ్చడి/దొండకాయ పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు


బుధవారం : ప్రస్తుతం: కూరగాయల అన్నం, బంగళాదుంపకుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ


కొత్తమెనూ: కూరగాయల అన్నం, బంగాళదుంపకుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ


గురువారం : ప్రస్తుతం: కిచిడి, టమాటపచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు


కొత్తమెనూ: సాంబార్‌బాత్, ఉడికించిన కోడిగుడ్డు


శుక్రవారం : ప్రస్తుతం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ


కొత్తమెనూ: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ


శనివారం : ప్రస్తుత మెనూ: అన్నం, సాంబార్, తీపిపొంగలి


కొత్తమెనూ: ఆకుకూర అన్నం, పప్పుచారు, తీపిపొంగలి.






 
 

Recent Posts

See All
పదవి విరమణ చేసిన ఉద్యోగులు

*2024 జనవరి తదుపరి పదవి విరమణ చేసిన ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు హెల్త్ కార్డు ఎలా పొందాలి తెలుసుకుందాం.* *2024 జనవరి నుంచి ఉద్యోగులు...

 
 
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page