మధ్యాహ్న భోజనం వంట రేట్లు 01.09.2022 నుంచి పెంచుతూ ఉత్తర్వులు విడుదల.
- APTEACHERS
- Sep 16, 2022
- 1 min read
ప్రాధమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల మధ్యాహ్న భోజనం వంట రేట్లు 01.09.2022 నుంచి పెంచుతూ ఉత్తర్వులు విడుదల.
★ ప్రాథమిక పాఠశాలలకు విద్యార్థికి రు. 5.88
★ ప్రాథమికోన్నత / ఉన్నత పాఠశాలలకు విద్యార్థికి రు. 8.57